Sajjala Ramakrishna Reddy on Avinash Reddy | సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి హాజరవుతారు | ABP

అవినాష్ రెడ్డి పారిపోవడం లేదని సీబీఐ విచారణకు సహకరిస్తున్నారని ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన అవినాష్ రెడ్డిపై అసత్య ప్రచారం జరుగుతోందన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola