Sajjala Ramakrishna Reddy |మోదీని తిట్టిన బాబే...నేడు పొత్తుల కోసం ఆరాటపడుతున్నారు |ABP Desam

Continues below advertisement

జనంలో బలం లేదు కాబట్టి... బీజేపీ సపోర్ట్ కోసం చంద్రబాబు ఆరాటపడుతున్నారని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. ఎన్డీయే కూటమిలో టీడీపీ కలిసినా..కలవకున్నా తాము ఎన్నికలకు ఒంటరిగానే వెళ్తామని స్పష్టం చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram