Sajjala Ramakrishna Reddy : ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పై వైసీపీ రియాక్షన్ | ABP Desam

ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పాల్పడిన వైసీపీ ఎమ్మెల్యేలపై ఆ పార్టీ చర్యలు తీసుకుంది. టీడీపీకి అనుకూలంగా ఓటెసిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణరెడ్డిలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు సజ్జలరామకృష్ణారెడ్డి ప్రకటించారు

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola