ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు మధ్య మర్యాదపూర్వక పలకరింపు రాజకీయ టర్న్ తీసుకుంటుందా.?| ABP Desam

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కమిటీ భేటీలో భాగంగా ప్రధాని మోదీ, చంద్రబాబు కలుసుకోవడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఆంధ్రప్రదేశ్ లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయా అనే చర్చలు మొదలయ్యాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola