Rammohan Naidu On CM Jagan: మేనిఫెస్టోలో ఇచ్చిన హమీలు ఏమయ్యాయంటూ జగన్ ను ప్రశ్నించిన రామ్మోహన్ నాయుడు

తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్ నాయుడు... సీఎం జగన్ పై, మంత్రులపై విమర్శలు చేశారు. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హమీల్లో 85 శాతానికిపైగా నెరవేర్చలేదని మండిపడ్డారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola