Godavari Floods: ఉరకలేస్తున్న గోదావరి నది.. వరద నీటితో ఉప్పొంగుతోంది
ABP Desam
Updated at:
08 Sep 2021 11:43 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appభారీ వర్షాలకు గోదావరి నది ఉరకలేస్తోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. బ్యారేజీ 175 గేట్లను అధికారులు ఎత్తారు. సముద్రంలోకి 4 లక్షల క్యూసెక్కుల నీటిని వదిలారు. తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలకు 4,700 క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు. ముంపు ముప్పులో పోలవరం నిర్వాసిత ప్రాంతాలు ఉన్నాయి. లంక గ్రామాలు, నదీ పరివాహక ప్రాంతాలకు వరద తాకిడి ఎక్కువగా ఉంది.