Chiramenu Fish in Godavari Floods : సీజన్ లో పులస తర్వాత అంతటి ఫేమస్ ఇదే | ABP Desam

పులస చేప సీజన్‌ తర్వాత వచ్చే చీరమేను రుచి చూడడం కోసం గోదావరి జిల్లాల వాసులు ఎదురుచూస్తుంటారు. శీతాకాలం ప్రారంభంలోనే దొరికే చీరమేను చేప ఎక్కువగా దసరా నుంచి నాగులచవితి వరకు లభ్యమవుతుంది. అలాంటిది ప్రస్తుత వరదల కారణంగా జూలై లోనే మార్కెట్ లోకి వచ్చేసింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola