PM Modi Lepakshi Veerbhadra Temple : లేపాక్షి వీరభద్రస్వామిని దర్శించుకున్న ప్రధాని మోదీ | ABP

ప్రధాని నరేంద్రమోదీ(PM Narendra Modi) లేపాక్షి(Lepakshi)లోని వీరభద్రస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఏపీ పర్యటనలో భాగంగా లేపాక్షికి చేరుకున్న ప్రధాని మోదీకి ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. వీరభద్రుడి ఆలయంలో మోదీ(Modi) ప్రత్యేక పూజలు నిర్వహించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola