Perni Nani Son Kittu About Machilipatnam Port: ఆసక్తికర కామెంట్స్ చేసిన పేర్ని కిట్టు

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత మచిలీపట్నం పోర్ట్ నిర్మాణం వెనుకపడిందని, ఇప్పుడు సీఎం జగన్ చేతుల మీదుగా నిర్మాణ పనులు ప్రారంభించి, పూర్తి చేస్తామని వైసీపీ నాయకుడు పేర్ని కిట్టు అంటున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola