Telangana బోర్డర్ జిల్లా ల వాళ్లు ఆంధ్రాకు ఆధార్ కార్డులు మార్చుకుంటున్నారు.| ABP Desam
ABP Desam
Updated at:
20 Jul 2022 10:39 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపువ్వాడ అజయ్ మాట్లాడేది రాజకీయం కోసం. వాస్తవాలు కాదు. వాస్తవ విరుద్దం. అసత్యాలు. పోలవరం వల్ల భద్రాచలం మునగడం అనేది అవాస్తవం. 2023 ఎన్నికల కోసమే అలా మాట్లాడుతున్నారు . TRS నేతలు సెగ రాజేసి చలి కాగాలని చూస్తున్నారు. TRS గవర్నమెంట్ ఎనిమిది ఏళ్లనుంచి ఏం చేస్తున్నారు