Pawan Kalyan Konaseema Tour : పవన్ కళ్యాణ్ వస్తున్నాడని తెలిసి..సంచులు పంచారు | DNN | ABP Desam

వర్షాలు పడే అవకాశం ఉందని తెలిసినా..ధాన్యం కొనుగోలు చేయకుండా తాత్సారం చేసిన ప్రభుత్వ వైఫల్యమే ఈ రోజు రైతుల కన్నీళ్లకు కారణమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో పర్యటించిన ఆయన...తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola