Paritala Sriram and Ram Mohan Naidu At Anantapur| వైసీపీకి యంగ్ టీడీపీ లీడర్స్ దిమ్మతిరిగే కౌంటర్ |
ఫ్యాక్షన్, గ్రామ కక్షలను రూపుమాపి పల్లెల్ని పచ్చటి చెట్లతో నింపుదామని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. తాడిమర్రి మండలం నిడిగిల్లు గ్రామంలో ధర్మవరం టిడిపి నియోజవర్గ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ పరిటాల రవీంద్ర ట్రస్ట్ పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని గురువారం చేపట్టారు.