Padma Vibhushan For Venkaiah Naidu | నాడు రెండో అత్యున్నత పదవి, నేడు రెండో అత్యున్నత పురస్కారం |

Padma Vibhushan For Venkaiah Naidu :

దేశంలోనే రెండో అత్యున్నత పదవిని సమర్థవంతంగా నిర్వహించిన వెంకయ్య నాయుడిని ... దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం వరించింది. 2024కుగా కేంద్రం ప్రకటించిన పద్మవిభూషణ్ అవార్డుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన మెగాస్టార్ చిరంజీవితో పాటు వెంకయ్య నాయుడుకు అవార్డు వచ్చింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola