Paderu Bus Accident : ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి అమర్ నాథ్ | ABP Desam

పాడేరు ఘాట్ రోడ్లో ఆర్టీసీ బస్సు లోయలో పడిన ఘటన ప్రదేశాన్ని మంత్రి గుడివాడ అమర్నాథ్ పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును ఆర్టీసీ, పోలీస్ అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola