Nimmala Ramanaidu On Pensions |పింఛన్లకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వట్లేదని చూపిస్తున్న నిమ్మల రామనాయుడు

Nimmala Ramanaidu  On Pensions | పశ్చిమ గోదావరి జిల్లాలో పింఛన్ల పంపిణీ పరిస్థితిని చూసి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు షాక్ కి గురయ్యారు. సర్కార్ నుంచి సుమారు రూ.14 లక్షలు జమ కావాల్సి ఉండగా..కేవలం 9వేలు మాత్రమే జమ అయ్యాయని అధికారులు వెల్లడించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola