Nara Lokesh Requests AP Governor : ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన నారా లోకేష్ | ABP Desam

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు. టీడీపీ నేతలపై రాష్ట్ర వ్యాప్తంగా 60వేల అక్రమ కేసులు పెట్టారని గవర్నర్ కు ఫిర్యాదు చేసిన లోకేష్..రాష్ట్రంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola