Nara Lokesh Fires on YS Jagan | సీఎం వైఎస్ జగన్‌పై విరుచుకుపడ్డ నారా లోకేష్ | ABP Desam

పీలేరు ప్రజాగళం సభలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ నేత నారా లోకేష్ విరుచుకుపడ్డారు. రాయలసీమలో చంద్రబాబు నీరు పారిస్తే, జగన్ నేడు నెత్తురు పారిస్తున్నాడని నిప్పులు చెరిగారు. రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ జగన్ అన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola