Nara Chandrababu Naidu on Seema Water : గండికోటలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహం పెడతాం | ABP Desam

పులివెందులో నిర్వహించిన రోడ్ షోలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. సీఎం జగన్ అసమర్థత కారణంగా వర్షాలకు వచ్చిన నీరంతా వృథా సముద్రంలోకి పోతున్నాయన్నారు చంద్రబాబు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola