Nara Chandrababu Naidu on Kuppam : కుప్పం పర్యటనలో మెజారిటీపై మాట్లాడిన చంద్రబాబు | ABP Desam

కుప్పం పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గుడుపల్లె లో నిర్వహించిన సభలో మాట్లాడారు. కుప్పం తనకు సొంతగ్రామమన్న చంద్రబాబు...వచ్చే ఎన్నికల్లో లక్ష మెజార్టీతో గెలిచి తీరుతానన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola