MP Vijaya Sai Reddy on Lawyer Fees : రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రిక్వెస్ట్ | ABP Desam
ABP Desam
Updated at:
04 Aug 2023 04:31 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరాజస్యభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి లాయర్ల ఫీజులు తగ్గించాలని కోరారు. అడ్వొకేట్స్ సవరణ బిల్లుపై మాట్లాడిన విజయసాయిరెడ్డి...ఒక్కో లాయర్ సుప్రీంకోర్టులో అరగంట వాదించేందుకు 5లక్షల నుంచి 50 లక్షలు తీసుకుంటుంటే తన లాంటి వాడికి కట్టుకోవటం చాలా కష్టంగా ఉందన్నారు.