MP Rammohan Naidu: విశాఖలో అవినీతిపై CBI విచారణ జరిపించాలని ఎంపీ రామ్మోహన్ డిమాండ్

వైసీపీ తీసుకున్న 3 రాజధానుల నిర్ణయాన్ని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు మరోసారి తీవ్రంగా వ్యతిరేకించారు. రాష్ట్రంలో అవినీతి వికేంద్రీకరణ జరుగుతోందని విమర్శించారు. విశాఖలో జరుగుతున్న అవినీతిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola