MP Raghurama Krishna Raju Trolls CM Jagan: పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పేర్లు చదివి వినిపించిన ఎంపీ రఘురామ
ABP Desam
Updated at:
23 Sep 2023 09:37 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రతిరోజూ రచ్చబండ నిర్వహించే ఎంపీ రఘురామకృష్ణరాజు... తాజాగా మరోసారి జగన్ పై, వైసీపీ ప్రభుత్వంపై ట్రోలింగ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక కోర్టుల్లో ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పేర్లు చదివారు. అందరూ ఓ సామాజికవర్గం వారే అనే అర్థం వచ్చేలా వ్యంగ్యాత్మక విమర్శలు చేశారు.