MP Pilli Subhash Sensational Comments: రబీ ధాన్యం కొనుగోళ్లపై పిల్లి సుభాష్ చంద్రబోస్ కామెంట్స్
Konaseema, East Godavari, Kakinada జిల్లాలో రబీ ధాన్యం కొనుగోళ్లల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని YCP MP పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లా అభివృద్ధి సమావేశంలో ఈ అంశాన్ని మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్తానని స్పష్టం చేశారు.