Mopidevi Venkataramana : నెగటివ్ థాట్ తోనే అన్నీ చూస్తే నష్టం ఎవరికి..? | DNN | ABP Desam

వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీల అభ్యున్నతి పై చర్చించేందుకు తాము సిద్దంగా ఉన్నామని,దమ్ముంటే ప్రతిపక్షాలు చర్చకు రావాలని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ అన్నారు.ప్రతి దాన్ని నెగిటివ్ ధాట్ తో చూడటం మంచిది కాదని తెలిపారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola