MLA Vasantha Krishna Prasad on Devineni Uma : మైలవరంలో ఉమాతో కలిసి పనిచేస్తానన్న వసంత | ABP Desam

మైలవరంలో దేవినేని ఉమాతో కలిసి పనిచేస్తానన్నారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్న వసంతకు ఇప్పటికే మైలవరం టికెట్ కన్ఫర్మ్ కాగా..రాజకీయంగానే విమర్శలు తప్ప ఉమాతో తనకు ఆస్తి తగాదాలేం లేవన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola