Minister Buggana on Three Capitals : ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో మంత్రి బుగ్గన | ABP Desam
విశాఖ ఒక్కటే రాజధాని... కర్నూల్ లో పెట్టేది... బెంచ్, అమరావతిలో జరిగేది ఒక సెషన్ అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. బెంగుళూరులో నిర్వహించిన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023లో పాల్గొన్న బుగ్గన...రాజధానుల అంశంపై క్లారిటీ ఇచ్చారు.