Minister Ambati Rambabu At Polavaram Project: పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అంబటి
పోలవరం ప్రాజెక్టును మంత్రి అంబటి రాంబాబు పరిశీలించారు. పనుల్లో ఆలస్యం వాస్తవమేనని అన్నారు. డయాఫ్రం వాల్ పై కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలన్నారు.
పోలవరం ప్రాజెక్టును మంత్రి అంబటి రాంబాబు పరిశీలించారు. పనుల్లో ఆలస్యం వాస్తవమేనని అన్నారు. డయాఫ్రం వాల్ పై కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలన్నారు.