Minister Ambati Rambabu : పోలవరం పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి అంబటి రాంబాబు | DNN | ABP Desam

పోలవరం డ్యామ్ పై మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్యామ్ డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నదని మంత్రి అంబటి ప్రకటించారు. మరమతులకు, ఇతర ఏర్పాట్లకు దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola