Mandapeta TDP Candidate Vegulla Jogeswara Rao: వరుసగా నాలుగోసారీ విజయంపై ధీమాగా వేగుళ్ల జోగేశ్వరరావు
ABP Desam
Updated at:
03 Mar 2024 04:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవైసీపీదంతా దోపిడీ, అక్రమాలు, అన్యాయమేనని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. టీడీపీ,జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఆయన మండపేటలో డోర్ టూ డోర్ ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏబీపీ దేశంతో ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో అభివృద్ధిని కొండెక్కిందని విమర్శించారు. పెత్తందారులకు,పేదలకు యుద్ధమని జగన్ అంటుంటే జనం నవ్వుకుంటున్నారని సెటైర్ వేశారు.