Lonely Village in Srikakulam: ఈ ఊళ్లో 60 ఇళ్లు.. కానీ ఉండేది మాత్రం ఇద్దరే... ఓ గ్రామం కథ
ABP Desam
Updated at:
20 Oct 2023 07:47 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపచ్చని పంటపొలాల మధ్య కనిపిస్తున్న ఈ ఊరు కరణాల పేట. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలంలో ఉంది. ఒకప్పుడు 350 మందికి పైగా జనాభతో కళకళలాడుతూ ఉండేది కరణాల పేట. కానీ ఇప్పుడు కేవలం ఓ భార్యా భర్తా.. అంటే ఇద్దరే ఇక్కడ ఉంటున్నారు. ఊరంతా ఖాళీ చేసి వెళ్లిపోయినా వీరు మాత్రం తమ సొంత ఊరిని, సొంత ఇంటిని వదిలి వెళ్లలేకపోతున్నారు.