Leopard In Anantapur District Gudibanda: ఒకే చెట్టుపై 2 చిరుతలు, భయంలో ప్రజలు

Continues below advertisement

సత్యసాయి జిల్లా గుడిబండ మండల కేంద్రంలో ఓ కొబ్బరి చెట్టుపై రెండు చిరుతలు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరుతల సంచారం... స్థానికులను హడలెత్తిస్తోంది. ఈ మధ్య దాకా ఎలుగుబంట్ల కలవరంతో ఇక్కడి ప్రజలు ఉన్నారు. ఇప్పుడు చిరుతలు కూడా కనపడటంతో వారి భయం మరింత ఎక్కువైంది. అటవీశాఖ అధికారులు వీటిని బంధించాలని కోరుతున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram