దేశం కోసం సేవ చేసిన తమకు ఇలాంటి పరిస్థితి ఏర్పడిందన్న మాజీ సైనిక ఉద్యోగులు

Continues below advertisement

కర్నూలు లో మాజీ సైనిక ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ నిత్యావసర వస్తువులు అందించడంలేదని వారు వాపోతున్నారు. దేశం కోసం సేవ చేసిన తమకు ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు అందాల్సిన సరుకులు అందించే దిశగా చూడాలని వారు కోరుకుంటున్నారు. ప్రస్తుతం క్యాంటిన్ అధికారి కోవిడ్, ఇతర కారణాలతో తమను అనుమతించడం లేదని తెలిపారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram