E-Bike: సైకిల్‌ను e బైక్‌ల మార్చిన కర్నూలు కుర్రాడు

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన అలీ జాన్ వాహనాల ఎలక్ట్రిషియన్ అయిన తన తండ్రి బాయ్ జాన్ తో కలిసి ఎలక్ట్రికల్ వాహనం రూప కల్పన చేశారు. నాలుగు గంటల సేపు చార్జింగ్ పెడితే 30 కిమీ కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు అని వివరించాడు దీని తయారు చేసిన 15 ఏళ్ల అలీ జాన్.

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola