Ananthapur: మాకొద్దీ తహసిల్దార్ అంటూ ఆందోళన చేపట్టిన రైతులు , స్థానికులు

Continues below advertisement

అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం తహశీల్దార్ జిలాని మాకొద్దు అంటూ అక్కడి రైతులు జిల్లా కలెక్టర్  రాగానే ఆందోళన చేపట్టారు. రైతు భరోసా కేంద్రం పరిశీలించడానికి వచ్చిన జిల్లా కలెక్టర్  ఎస్ . నాగలక్ష్మి తో ఒక్కసారిగా అందరూ రైతులు , స్థానికులు కార్యాలయం వద్ద ఈ తహశీల్దార్ వద్దు అంటూ ఆందోళన చేపట్టారు. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram