Kuppam YCP Leaders with Minister Peddireddy : వైసీపీనేతలే భూకబ్జాలు చేస్తున్నారంటున్న వైసీపీ సర్పంచ్

కుప్పం నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. కుప్పం నియోజకవర్గం గుడుపల్లెలో ఆలయ కుంభాభిషేకం కార్యక్రమానికి వెళ్తున్న మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్ ను వైసీపీ నేతలే అడ్డుకున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola