Kanipakam Vinayaka Silver Ornaments : వరసిద్ధి వినాయుడికి భారీగా వెండి విరాళం.!| DNN | ABP Desam

శ్రీ కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి వారికి ఓ భక్తుడు భారీగా వెండి ఆభరణాలు విరాళంగా అందించారు. కడప జిల్లా జమ్మలమడుగు చెందిన రాజగోపాల్ రెడ్డి అనే భక్తుడు మొత్తం రెండు‌ కేజీల 600 గ్రాములు వెండి ఆభరణాలను స్వామి వారికి అందించాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola