KA Paul on Visakha Steel Hunger Strike : అదానీకి హిందీలో వార్నింగ్ ఇచ్చిన కేఏపాల్ | ABP Desam

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేస్తున్నట్లు కేంద్రం ప్రకటన చేసే వరకూ ఆమరణ దీక్ష కొనసాగిస్తానన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్. విశాఖ ఉక్కు కోసం ప్రాణత్యాగం కోసమైనా సిద్ధమని ప్రకటించారు కేఏపాల్.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola