KA Paul on VijayaSaireddy : వైసీపీని ఓడించటానికి ఏపీ ప్రజలు సిద్ధమన్న కేఏపాల్ | ABP Desam

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పార్లమెంటులో చేసిన కామెంట్స్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ మండిపడ్డారు. వైసీపీ సిద్ధం పేరుతో చేస్తున్న యాత్రలు, సభలు దేనికోసమంటూ ప్రశ్నించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola