KA Paul on CM Camp Office in Visakha | విశాఖలో 500 కోట్లతో సీఎం క్యాంప్ ఆఫీస్... సీక్రెట్ ఓపెనింగ్ ?

విశాఖలో సీఎం క్యాంప్ ఆఫీస్ ను 500కోట్ల రూపాయలతో నిర్మించి సీక్రెట్ గా ఓపెన్ చేశారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన..కోర్టులో కేసు ఉన్నప్పుడు క్యాంప్ ఆఫీస్ ఎలా ఓపెన్ చేస్తారని ప్రశ్నించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola