KA Paul on Chiranjeevi | తమ్ముడిని కేంద్రమంత్రిని చేయాలని చిరంజీవి ప్లాన్ చేశారు | ABP Desam
కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలనే మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ ఇచ్చి ఓట్లు వేయించమన్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ అన్నారు. తమ్ముడిని కేంద్రమంత్రి చేయాలనే ఉద్దేశంతో చిరంజీవి ఉన్నారంటూ ఆయనపై మండిపడ్డారు.