JC Prabhakar Reddy: టీడీపీ నేతల చీనీ చెట్ల నరికివేత.. పరామర్శించిన జేసీ ప్రభాకర్ రెడ్డి | ABP Desam
ABP Desam
Updated at:
22 Apr 2022 04:17 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAnantapur జిల్లా Singanamala మండలం నాయనవారిపల్లెలో TDP నాయకులకు చెందిన చీనీ చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు నరికేశారు. బాధితులను JC Prabhakar Reddy పరామర్శించారు. కేసులు పెట్టినా న్యాయం జరగదని, అందుకే కేసులు పెట్టొద్దంటూ బాధితులకు సూచించారు.