JC Prabhakar Reddy: టీడీపీ నేతల చీనీ చెట్ల నరికివేత.. పరామర్శించిన జేసీ ప్రభాకర్ రెడ్డి | ABP Desam

Anantapur జిల్లా Singanamala మండలం నాయనవారిపల్లెలో TDP నాయకులకు చెందిన చీనీ చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు నరికేశారు. బాధితులను JC Prabhakar Reddy పరామర్శించారు. కేసులు పెట్టినా న్యాయం జరగదని, అందుకే కేసులు పెట్టొద్దంటూ బాధితులకు సూచించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola