Janasena Chief Pawan kalyan : ఏటిమొగ నుంచి ఉప్పుటేరులో బోటుపై తిరిగిన జనసేనాని | ABP Desam
జనసేన వారాహి యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ ఏటిమొగ నుంచి ఉప్పుటేరులో ప్రయాణం చేశారు. బోటుపై ప్రయాణిస్తూ మత్స్యకార గ్రామాలను పరిశీలించారు.
జనసేన వారాహి యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ ఏటిమొగ నుంచి ఉప్పుటేరులో ప్రయాణం చేశారు. బోటుపై ప్రయాణిస్తూ మత్స్యకార గ్రామాలను పరిశీలించారు.