Ichapuram YCP Incharge Piriya Vijaya Interview : ఇచ్ఛాపురంలో టీడీపీ కోటను బద్ధలు కొడతాం | ABP Desam

వైసీపీ ప్రకటించిన మూడోజాబితాలో ఇచ్ఛాపురం ఇన్ ఛార్జిగా సాయిరాజ్ భార్య పిరియ విజయ అవకాశం దక్కించుకున్నారు. దాదాపుగా ఆమె ఇచ్ఛాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయటం ఖరారు కావటంతో...వైసీపీ అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లి ఇచ్ఛాపురంలో వైసీపీ జెండాను ఎగురవేస్తానంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. గ్రూపు రాజకీయాలనేది ఒట్టి మాటలంటున్న పిరియ విజయతో ఏబీపీ దేశం ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola