IAS Somesh Kumar In Andhra Pradesh: కేంద్ర ఆదేశాల మేరకు ఏపీలో రిపోర్ట్ చేసేందుకొచ్చిన సోమేష్
ABP Desam
Updated at:
12 Jan 2023 12:50 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇవాళ ఏపీలో రిపోర్ట్ చేయాలన్న కేంద్ర ఆదేశాల మేరకు ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ముందు సీఎస్ ను కలిసి రిపోర్ట్ చేసి ఆ తర్వాత ముఖ్యమంత్రితో భేటీ అవుతానని తెలిపారు.