Hyderabad IT Employees Car Rally To Rajahmundry For Chandrababu: ర్యాలీకి అనుమతి ఉందా..?
ABP Desam
Updated at:
24 Sep 2023 08:34 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appస్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు సంఘీభావంగా.... హైదరాబాద్ లోని ఐటీ ఉద్యోగులు రాజమండ్రి దాకా కార్ల ర్యాలీ తలపెట్టారు. దీని దృష్ట్యా ఇరురాష్ట్రాల సరిహద్దుల్లోని గరికపాడు చెక్ పోస్ట్ వద్ద ఏపీ పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్నీ క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. అనుమతి లేని యాత్రలో పాల్గొంటే చట్టపర చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.