న్యాయ‌స్దానంలో మ‌రో సారి ఎపీ స‌ర్కార్ కు చుక్కెదురు

ప్రభుత్వం ఇచ్చిన జీవో 35ను హైకోర్టు స‌స్పెండ్ చేసింది..సినిమా టికెట్ రేట్లను తగ్గిస్తూ ఇటీవల ప్రభుత్వం జీవో 35 జారీ చేసిన నేప‌ద్యంలో యాజ‌మాన్యాలు న్యాయ‌స్దానం త‌లుపు త‌ట్టారు.థియేటర్ల యాజమాన్యాల పిటిషన్ తరపున సీనియర్ లాయర్ ఆదినారాయణరావు,వాదనలు వినిపించారు.సినిమాల విడుదల సమయంలో టికెట్ రేట్లు పెంచుకునే హక్కు థియేటర్ల యాజమాన్యాలకు ఉంటుందని వాదించిన లాయర్లు..టికెట్ల ధరలను తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదని న్యాయ‌స్దానానికి వివ‌రించారు.పిటిషనర్ తరపు లాయర్ల వాదనలతో ఏకీభవించిన హైకోర్టు

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola