Elephants Hulchul Chittoor district : చిత్తూరు జిల్లా సరిహద్దుల్లో ఏనుగుల హల్ చల్ | DNN | ABP Desam
Continues below advertisement
చిత్తూరు జిల్లాలోని కర్ణాటక, తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో ఏనుగులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇదిగో ఇలా 22 ఏనుగుల గుంపు ఒక్కసారిగా గ్రామాలవైపు వస్తుండటంతో స్థానికులు వణికిపోతున్నారు
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement