East Godavari News: పర్యాటకులకు కనువిందు చేసిన పసుపు వర్ణం సీతాకోకచిలుకలు
ABP Desam
Updated at:
06 Sep 2021 10:32 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లిలో ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రకృతి సోయగాలకు ప్రతీతి. మారేడుమిల్లి జలతరంగిణి వద్ద పసుపు వర్ణపు సీతాకోకచిలకలు సందడి చేశాయి. ఈ ప్రాంతంలో విభిన్న పసుపు రంగులలో ఉన్న సీతాకోకచిలుకలను చూసి పర్యాటకులు మంత్రముగ్ధులయ్యారు. ఈ దృశ్యాల్ని పర్యాటకలు తమ స్మార్ట్ ఫోన్లలో బంధించారు.