Cyclone Michaung Updates మిగ్ జాం తుపాను ఎంత భయానకంగా ఉంటుందంటే

మిగ్ జాం తుపాను ప్రభావం మూడు రోజుల వరకూ ఆంధ్రప్రదేశ్ పై ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. బాపట్ల-మచిలీపట్నం మధ్య తుపాను తీరం దాటే అవకాశం ఉంటుందంటున్న విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు..గంటకు 90కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ పరిస్థితి భయానకంగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola