CM Jagan Fires On Oppositions & Media: వరదలపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శ| ABP Desam

Continues below advertisement

వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో సచివాలయం నుంచి సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. వచ్చే 48 గంటల్లోగా ప్రతి బాధిత కుటుంబానికి 2 వేల రూపాయలు, రేషన్ అందించాలని ఆదేశించారు. ఇదే సమయంలో ప్రతిపక్షాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram